జమ్మూ కాశ్మీర్‌లో విద్యాసంస్థలకు 5 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

73చూసినవారు
జమ్మూ కాశ్మీర్‌లో విద్యాసంస్థలకు 5 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుగ పురస్కరించుకొని రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 వరకు సెలవులను ప్రకటించింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జమ్మూ సెలవులకు సంబంధించి అధికారిక నోటీసును బుధవారం జారీ చేసింది. అయితే ఆదివారంతో కలుపుకొని మొత్తం ఆరురోజుల పాటు సెలవులు రానున్నాయి.

సంబంధిత పోస్ట్