రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ

1088చూసినవారు
రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో 10 సీజన్లలో 400 పైగా పరుగులు చేసిన చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా 400 రన్స్‌ను క్రాస్‌ చేసిన విరాట్‌.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. 2011, 2013, 2015, 2016, 2018, 2019, 2020, 2021, 2023, 2024 సీజన్‌లలో కోహ్లీ 400 పైగా పరుగులు సాధించాడు.

సంబంధిత పోస్ట్