రానున్న లోక్సభ ఎన్నికల పోటీ చేయబోయే అభ్యర్థుల ఆరో జాబితాను కాంగ్రెస్ సోమవారం విడుదల చేసింది. ఈ జాబితాలో ఐదుగురు అభ్యర్థులను
కాంగ్రెస్ ప్రకటించింది. రాజస్థాన్లోని అజ్మీర్-రామచంద్ర చౌదరి, రాజ్సమంద్-సుదర్శన్ రావత్, భిల్వారా-దామోదర్ గుర్జార్, కోటా-ప్రహ్లాద్ గుంజాల్, తమిళనాడులోని తిరునల్వేలి-రాబర్ట్ బ్రూస్లు లోక్సభ ఎన్నికల్లో
కాంగ్రెస్ తరుపున పోటీ చేయనున్నారు.