లక్ష మెజార్టీయే మన టార్గెట్‌: చంద్రబాబు

50చూసినవారు
లక్ష మెజార్టీయే మన టార్గెట్‌: చంద్రబాబు
దేశం గర్వించేలా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని టీడీనీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పంలో లక్ష మెజార్టీ సాధించేందుకు టీడీపీ కార్యకర్తలు కృషి చేయాలని, అదే అందరి లక్ష్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 75 శాతం ఓట్లు పడేలా పనిచేయాలని చెప్పారు. వైసీపీకి ఓటు వేయాలని అడిగిన వారికి కర్రు కాల్చి వాత పెట్టాలని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్