40 వేల కోట్ల ఆస్తిని త్యజించి.. బౌద్ధ సన్యాసిగా మారి!

84చూసినవారు
40 వేల కోట్ల ఆస్తిని త్యజించి.. బౌద్ధ సన్యాసిగా మారి!
మలేషియాలోనే అత్యంత ధనవంతుడుగా పేరున్న ఆనంద్‌ కృష్ణన్‌కు ఏకైక సంతానం 'వెన్‌ అజాన్‌ సిరిపన్నో'. తన తండ్రి ఆస్తి రూ.40 వేల కోట్లకు పైగానే ఉన్నా.. వెన్‌ అజాన్‌ ఆ ఆస్తిని త్యజించి బౌద్ధ సన్యాసిగా మారిపోయాడు. థాయ్‌లాండ్‌లో బుద్ధుని బోధనలు ప్రచారం చేస్తూ సామాన్య జీవితం గడుపుతున్నాడు. విదేశాల్లో చదువుకున్న అజాన్‌ 18 ఏండ్ల వయసు నుంచే ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేశాడు. కుమారుడి మార్గాన్ని తండ్రి కూడా గౌరవించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్