తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో 16 చోట్ల ఫలితాలు తేలాయి. 17 లోక్సభ సీట్లలో.. కాంగ్రెస్ 8 సీట్లు, బీజేపీ 7 సీట్లు గెలుచుకున్నాయి. చేవెళ్ల లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవలేకపోయింది. పోటీ చేసిన ఒక్క స్థానాన్ని ఎంఐఎం (అసదుద్దీన్ ఒవైసీ) నిలబెట్టుకుంది.