బీఆర్‌ఎస్ కు రేవంత్ మార్క్ షాక్..!

79చూసినవారు
బీఆర్‌ఎస్ కు రేవంత్ మార్క్ షాక్..!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మొన్నటి వరకు కామ్ గా ఉన్న సీఎం రేవంత్ ఇప్పుడు బీఆర్ఎస్ కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలో చేరే విధంగా యాక్షన్ మొదలుపెట్టారు. తాజాగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో చేరగా.. మరో 20 మంది దాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఒక అదే గనుక నిజమైతే తెలంగాణలో కూడా ఏపీ మాదిరిగా ప్రతిపక్ష పార్టీ ఉండదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్