ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

80చూసినవారు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీ రావు సంస్మరణ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. ఈనెల 27న పెనమలూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్