మల్లారెడ్డి భూవివాదంపై సర్వే చేసిన రెవెన్యూ అధికారులు

66చూసినవారు
మల్లారెడ్డి భూవివాదంపై సర్వే చేసిన రెవెన్యూ అధికారులు
హైదరాబాద్ లోని సుచిత్రలో మాజీమంత్రి మల్లారెడ్డి భూవివాదంపై రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. ఇవాళ ఉదయం 9 గంటల నుండి ఒంటి గంట వరకి అధికారులు సర్వే నిర్వహించారు. సర్వే నెంబర్ 82, 83ను సర్వే విస్తీర్ణాన్ని గుర్తించారు. అయితే ల్యాండ్ తమదేనని ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు చెప్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు ఏం రిపోర్టు ఇస్తారనేది కీలకంగా మారింది.

సంబంధిత పోస్ట్