మట్టి తిన్న రోహిత్ శర్మ

82చూసినవారు
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై గెలిచిన అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోకి వచ్చి రెండుసార్లు చిటికెడు మట్టిని తిన్నారు. ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోవాలని, తన శరీరంలో ఇమిడిపోవాలని రోహిత్ ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ వరల్డ్ కప్లో ఆడిన 8 మ్యాచుల్లోనూ జట్టును గెలిపించి భారత్ కు ట్రోఫీ అందించిన కెప్టెనుగా రోహిత్ చరిత్ర లిఖించాడు.

సంబంధిత పోస్ట్