ఓటమిపై స్పందించిన రోహిత్‌ శర్మ

82చూసినవారు
ఓటమిపై స్పందించిన రోహిత్‌ శర్మ
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఘోర ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తమ ఓటమికి తొలి ఇన్నింగ్స్‌లో నమోదు చేసిన స్వల్ప స్కోరే కారణమని పేర్కొన్నాడు. ‘‘రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా బ్యాటింగ్‌ చేశాం. నేను గతంలో చెప్పినట్లే.. పిచ్‌ తేమగా ఉంటుందని అంచనా వేశాం. మరీ 46 పరుగులను ఊహించలేదు. ఈ ఓటమి నుంచి ముందుకెళ్తాం’’ అని రోహిత్‌ శర్మ చెప్పాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్