ల‌డ్డూ కల్తీ వివాదంపై రోజా సంచలన వ్యాఖ్యలు

78చూసినవారు
ల‌డ్డూ కల్తీ వివాదంపై రోజా సంచలన వ్యాఖ్యలు
ల‌డ్డూ క‌ల్తీ వివాదంపై మాజీ మంత్రి రోజా మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయాల కోసం దేవుడిని రోడ్డు మీదకి లాగారని ఆమె మండిప‌డ్డారు. ప్రజలు తిరుమలకు వచ్చి ఇప్పుడు ల‌డ్డూ తీసుకోవాలా..? తినాలా వద్దా అని అలోచిస్తున్నారు‌‌‌. ల‌డ్డూలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అని సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ప్రజలందరూ కూడా భయంతో ఉన్నారని ఆమె మండిప‌డ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్