గులాబీ జెండా పుట్టిందే ప్రజల కోసం: కేసీఆర్

55చూసినవారు
గులాబీ జెండా పుట్టిందే ప్రజల కోసం: కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ భవన్ లో కేసీఆర్ కీలక వ్యఖ్యలు చేశారు. 'బీఆర్ఎస్ ను ఖతం చేస్తమని అంటున్నారు. 25 ఏళ్ల పార్టీని ఖతం చేయగలరా?. గులాబీ జెండా పుట్టిందే ప్రజల రక్షణ కోసం. అధికారంలో ఉంటేనే రాజకీయం అంటే తప్పు. ఎదరు దెబ్బలు తాత్కాలికమే. మళ్లీ అధికారంలోకి వస్తాం. అడ్డగోలు హామీలకు అప్పుడప్పుడు ప్రజలు భ్రమిస్తరు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్