ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా RRR?

61చూసినవారు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా RRR?
పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి పీవీఎల్‌ నరసింహరాజుపై 56,777 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్