భారత్‌లో రూ.10.50 కోట్ల రోల్స్ రాయిస్ కారు లాంచ్

69చూసినవారు
భారత్‌లో రూ.10.50 కోట్ల రోల్స్ రాయిస్ కారు లాంచ్
బ్రిటన్‌కు చెందిన విలాసవంత కార్ల తయారీ సంస్థ రోల్స్‌రాయిస్, తన అధునాతన స్పోర్ట్స్‌ వినియోగ వాహనం న్యూ కలినన్‌ సిరీస్‌ II శ్రేణి కారును చెన్నైలో ప్రదర్శించింది. ఈ కారు పరిచయ ధర రూ.10.50 కోట్లు అని సంస్థ రీజినల్‌ డైరెక్టర్‌ (ఆసియా పసిఫిక్‌) ఇరెన్‌ నిక్కీ తెలిపారు. 2018లో కలినన్‌ మోడల్‌ను ఆవిష్కరించాక, ప్రధానంగా యువత ఆకర్షితులైనట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్