వారికి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

559చూసినవారు
వారికి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తితో జీతాలు పెంచేందుకు ఈసీ అనుమతించింది. జీతాల పెంపు ఎప్పటికప్పుడు జరిగేదే అని, కొత్త నిర్ణయం కాదన్న ప్రభుత్వ వివరణతో ఈసీ ఏకీభవించింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయి.

సంబంధిత పోస్ట్