F సిరీస్‌లో శాంసంగ్‌ కొత్త 5జీ ఫోన్‌

84చూసినవారు
F సిరీస్‌లో శాంసంగ్‌ కొత్త 5జీ ఫోన్‌
శాంసంగ్ ఎఫ్15 5జీ స్మార్ట్ ఫోన్ ను మనదేశంలో లాంచ్ చేసింది. బిగ్‌ బ్యాటరీ, సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 4జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.12,999, 6జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.14,499గా నిర్ణయించింది. యాష్‌ బ్లాక్‌, గ్రూవీ వయలెట్‌, జాజీ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్‌ మొబైల్‌ స్టోర్ లలో మార్చి 4 నుంచే ఈ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్