ఎల్ అండ్ టి సౌజన్యంతో నూతన తరగతి గదుల ప్రారంభం

70చూసినవారు
ఎల్ అండ్ టి సౌజన్యంతో నూతన తరగతి గదుల ప్రారంభం
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలో తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కాలేజిలో శుక్రవారం మధ్యాహ్నం నూతనంగా నిర్మించిన తరగతి గదులను ప్రారంభించారు. ప్రిన్సిపాల్ చైతన్య హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ అండ్ టి సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్