సొంత గూటికి చేరుకున్న బిఆర్ఎస్ నాయకులు

1862చూసినవారు
సొంత గూటికి చేరుకున్న బిఆర్ఎస్ నాయకులు
సంగారెడ్డి జిల్లా మనూర్ మండలంలోని బిఆర్ఎస్ నాయకులు గత వారం రోజుల క్రితం కాంగ్రెస్ లో చేరారు. కాగా మళ్ళీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సమక్షంలో మంగళవారం సొంత గూటికి చేరుకున్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శరణప్ప, ఎం , శివకుమార్, ఎం నారాయణ, వివేకానంద సేవాసమితి అధ్యక్షులు, మాజీ సర్పంచ్ కుమారుడు ఆశయ్య, అంజయ్య, శివ, అమృత్, ఆధ్వర్యంలో చాకలి సాయిలు తదితరులు పార్టీలో చేరారు.

సంబంధిత పోస్ట్