తుర్కపల్లిలో మొక్కలు నాటిన డి ఎఫ్ ఓ శ్రీధర్ రావు

64చూసినవారు
తుర్కపల్లిలో మొక్కలు నాటిన డి ఎఫ్ ఓ శ్రీధర్ రావు
నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి శ్రీధర్ రావు పాల్గొన్నారు. తుర్కపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. వీధుల్లో పర్యటించి మురుగు కాలువల్లో నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మికి తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలుమూల నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్