చెక్కులను పంపిణి చేసిన ఎమ్మెల్యే

1070చూసినవారు
నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మండలాల 122 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైనా చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పి. సంజీవరెడ్డి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖేడ్ అభివృద్ధికి తాను ఎల్లవేళలా కృషి చేస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి, పండరిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్