ఖేడ్ లో భారీగా ముసురు ఇబ్బందుల్లో ప్రజలు

4122చూసినవారు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పాట్టణంలో మంగళవారం ఉదాయం నుండి భారీగా ముసురు కురవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మంగళవారం సంత కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీగా ముసురు కురవడంతో రైతులు ఉల్లి, వివిధ పంటల పైన రోగాలు పడతాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్