ఖేడ్ లో పోలీసులు, కేంద్ర బలగాల ప్లాగ్ మార్చ్

3342చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం నారాయణఖేడ్ పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా పోలీసులు, కేంద్ర బలగాలు డీఎస్పీ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఫంక్షన్ హాలు నుండి రహమాన్ ఫంక్షన్ హాలు వరకు ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా డిఎస్పీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా, స్వేచ్చాయుత వాతావరణంలో, ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్