విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు పంపిణీ చేసిన సుధాకర్ రెడ్డి

64చూసినవారు
విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు పంపిణీ చేసిన సుధాకర్ రెడ్డి
నారాయణఖేడ్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్సు పాసులను గురువారం ఖేడ్ లో ఎమ్మెల్యే నివాసంలో ఆయన సోదరుడు కాంగ్రెస్ నేత సుధాకర్ రెడ్డి, డి ఎం మల్లేశంతో కలిసి అందజేశారు. అయితే ఒక్కో బస్ పాస్ రుసుము రూ. 50 చొప్పున 500 మంది విద్యార్థుల చార్జీలు రూ. 25000 డొవ్వూర్ గ్రామానికి చెందిన సంగమేష్, శివకుమార్, రాజు విద్యార్థుల తరుపున భరించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్