మండలంలో చల్లబడిన వాతావరణం

67చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో బుధవారం భారీగా మేఘాలు కమ్ముకోవడంతో వర్ష సూచన కనిపించింది. చల్లని గాలులతో వాతావరణం మారిపోయింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్