ఏఐటీయూసీ మూడవ మహాసభల వాల్పోస్టర్ విడుదల

84చూసినవారు
ఏఐటీయూసీ మూడవ మహాసభల వాల్పోస్టర్ విడుదల
పటాన్చెరు పట్టణంలోని బస్ స్టాప్ ప్రాంగణం ముందు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బోయిన ప్రసాద్ ఆటో మోటార్ యూనియన్ కార్మికులతో కలిసి ఈనెల 22, 23 తేదీల్లో ఖమ్మంలో నిర్వహించనున్న మూడవ మహాసభ వాల్ పోస్టర్ను బుధవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోయిన ప్రసాద్ మాట్లాడుతూ. ఆటో మోటార్ కార్మికుల యూనియన్ సమస్యల పరిష్కారానికి మహాసభల్లో పలు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్