జిన్నారం మండలంలో మోస్తారు వర్షం

59చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని ఊట్ల జంగంపేట మంగంపేట శివనగర్ తదితర గ్రామాలలో ఆదివారం సాయంత్రం ఒకసారిగా ఆకాశం మేఘావృతమై మోస్తారు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమాయంగా మారాయి. వర్షం కారణంగా వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్