బొల్లారంలో దద్దరిల్లిన కాంగ్రెస్ ప్రచార ర్యాలీ

57చూసినవారు
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మెదక్ పార్లమెంట్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ భారీ ప్రచార ర్యాలీలో పాల్గొని తనకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాను గెలిస్తే మున్సిపల్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. దారి పొడవున పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్