పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దు: ఎమ్మెల్యే

50చూసినవారు
ఈ నెల 19న పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం లేదు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వెళ్లడం జరుగుతుంది. దయచేసి కార్యకర్తలు అభిమానులు ప్రజాప్రతినిధులు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని సామాజిక మాధ్యమాల ద్వారా మీ శుభాకాంక్షలు తెలియజేయగలరని పటాన్చెరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్