పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని పటాన్ చెరు మండలం నందిగామ గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోరె మియ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.