బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా మే 8న రాత్రి 7 గంటలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో జరుగుతుందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓటు అడిగిన నైతిక హక్కు బీఆర్ఎస్కు మాత్రమే ఉందని చెప్పారు. రోడ్ షోకు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.