స్కూల్ గేమ్స్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే

84చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడోత్సవాలను లాంఛనంగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థి దశనుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం క్రీడోత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు. ప్రతి విద్యార్థి క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్