మెదక్ పార్లమెంట్
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ శనివారం హైదరాబాద్ నగర డిసిసి అధ్యక్షుడు రోహిత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఎంపీ టికెట్ కేటాయించిన నేపథ్యంలో రోహిత్ రెడ్డిని కలిసి ఘనంగా సన్మానించారు. తన గెలుపుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో
కాంగ్రెస్ నాయకులు యువసేన సభ్యులు పాల్గొన్నారు.