సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవంలో పటాన్చెరు బిజెపి నాయకులు

70చూసినవారు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపుమేరకు సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్