4 తులాల బంగారం 6 తులాల వెండి చోరీ

54చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని లక్ష్మీపతి గూడెం గ్రామంలో చోరీ సంఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. భార్య భర్తలు ఇద్దరూ పనికి వెళ్లిన సమయంలో దుండగులు ఇంట్లో చొరబడి అల్మారా పగలగొట్టి 4 తులాల బంగారం, 6 తులాల వెండి 40వేల, రూపాయలు నగదు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్