రోడ్డుపైనే నిలిచిన పరిశ్రమల వాహనాలతో ఇక్కట్లు

55చూసినవారు
గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలో ప్రధాన రహదారి పైనే వాహనాలను నిలపడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వివేకానంద స్వచ్ఛంద సేవా సమితి చైర్మన్ బిక్షపతి రెడ్డి శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. పలు పరిశ్రమలకు చెందిన వాహనాలు రోడ్డుపై నిలపడంతో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి అన్నారు. ఆయా పరిశ్రమలపై అధికారులు చర్యలు తీసుకొని ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్