కేంద్ర క్యాబినెట్ 12 స్మార్ట్ సిటీలో జహీరాబాద్

77చూసినవారు
సంగారెడ్డి జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గురువారం మీడియాతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించిన 12 స్మార్ట్ సిటీల్లో జహీరాబాద్ స్థానం కల్పిచడం సంతోషకరమనన్నారు. ప్రధానమంత్రి నరేద్రమోదీకి ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఉన్నచిత్తశుద్ధికి నిదర్శమని ఆమె స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్