బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీ గెలిపించాలని ప్రచారం
సంగారెడ్డి జిల్లా రాయికొడ్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో జోరుగా కొనసాగుతున్న టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో శుక్రవారం మండల నాయకులు కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చేవెళ్ల విఠల్, ప్రధాన కార్యదర్శి శంకర్, తదితరులు పాల్గొన్నారు.