సదాశివపేట పట్టణంలో హిందూ సంఘాల భారీ ర్యాలీ

65చూసినవారు
వినాయక విగ్రహం పై దాడికి నిరసనగా సదాశివపేట పట్టణంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. బసవేశ్వర మందిరం నుంచి పట్టణపుర వీధిలో మీదుగా గాంధీచౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. వ్యాపారాలు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి బంద్ పాటించారు. జైశ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హిందూ దేవాలయాల మీదికి వస్తే చూస్తూ ఊరుకోమని నాయకులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్