జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం

74చూసినవారు
సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సాహితీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాము గురుస్వామి ఆధ్వర్యంలో బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రోగులు వారి బంధువులు 500 మందికి అన్నదానం చేసినట్లు రాము గురుస్వామి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్