సీఎం
జగన్ చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యా
త్ర ప్రారం
భమైంది. ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. తొలిరోజు ఇడుపులపాయ, వేంపల్లి, వీరపునాయనపల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరుకు బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ప్రొద్దుటూరులో
జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు.