ప్రారంభమైన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర

4424చూసినవారు
ప్రారంభమైన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర
సీఎం జగన్ చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. తొలిరోజు ఇడుపులపాయ, వేంపల్లి, వీరపునాయనపల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరుకు బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ప్రొద్దుటూరులో జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్