ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ

562చూసినవారు
సంగారెడ్డి లోని బైపాస్ రహదారిలో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మాన్యశ్రీ అరుణ్ గురుస్వామి ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో గురు స్వాములు జయప్రకాష్, జనప్రియ రాజు, అధ్యక్షుడు శ్రీశైలం, కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, సహాయ కార్యదర్శులు గోపాల్, అరుణ్, ప్రసాద్, వీర్ కుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్