వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వేడుకలు

65చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దేవాలయ ఛైర్మన్‌తో తోపాజి అనంతకృష్ణ ఆధ్వర్యంలో ఉదయం అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక కార్యక్రమాలను చేశారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి, లలిత సహస్ర పారాయణం చదివారు. అనంతరం అమ్మవారికి మహా హారతి కార్యక్రమాన్ని జరిపించారు. జూలకంటి మల్లేశం, కొంపల్లి విద్యాసాగర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్