విద్యాపీఠం ఆధ్వర్యంలో చాతుర్మాస దీక్ష ప్రారంభం

77చూసినవారు
సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులోని మంజీరా నది తీరంలో శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో చాతుర్మాస దీక్ష కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి 22 మంది భక్తులకు చాతుర్మాస దీక్షను ఇచ్చారు. కార్తీక పౌర్ణమి వరకు చాతుర్మాస దీక్ష కొనసాగుతుందని సిద్ధాంతి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్