రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్

567చూసినవారు
రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్
ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ వద్ద రైతు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం పలమైందని ఆరోపించారు. దీక్షలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్