మోడీ, అమిత్ షా ఆదేశాల మేరకే గాంధీభవన్ పోలీసులు

64చూసినవారు
మోడీ, అమిత్ షా ఆదేశాల మేరకే గాంధీభవన్ పోలీసులు
మోడీ, అమిత్ షా ఆదేశాల వరకే ఢిల్లీ పోలీసులు గాంధీభవన్ కి వచ్చారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. గాంధీభవన్ లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషన్ బిజెపి జేబు సంస్థగా మారిందని విమర్శించారు. టీవీలు చూపిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శిస్తున్నారని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్