నీటి సమస్య పరిష్కరించకుంటే కలెక్టరేట్ ముట్టరిస్తాం

82చూసినవారు
నీటి సమస్య పరిష్కరించకుంటే కలెక్టరేట్ ముట్టరిస్తాం
సంగారెడ్డి నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కరించకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి, సదాశివపేట పట్టణంలో మంచినీటి సమస్యతో ప్రజలు ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నీటి సమస్య వచ్చిందని ఆరోపించారు. రేపటిలోగా సమస్య పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్