అవార్డు గ్రహీతను సన్మానించిన మండల వనరుల కేంద్రం సిబ్బంది

60చూసినవారు
అవార్డు గ్రహీతను సన్మానించిన మండల వనరుల కేంద్రం సిబ్బంది
సంగారెడ్డిలో శనివారం ఉత్తమ మండల విద్యాధికారిగా అవార్డు పొందిన సదాశివపేట మండల విద్యాధికారి అంజయ్యను మండల వనరుల కేంద్రం సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీత అంజయ్య మాట్లాడుతూ తనపై బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్