రైతు రుణమాఫీ కాకపోవడం పై ఎంపీ ఆగ్రహం

73చూసినవారు
రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాకపోవడం పై మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో దిశ సమావేశం నిర్వహించారు. ఒక్క కొండాపూర్ మండలంలోని 10 కోట్ల రూపాయల రుణమాఫీ కాలేదని ఎంపీ తెలిపారు. ప్రభుత్వం మూడు నెలల ముందు నుంచి రుణమాఫీ చేస్తున్నామని ప్రకటించిన అధికారులు ఎందుకు పూర్తిస్థాయిలో నివేదికలు తెప్పించుకోలేదని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్