సంగారెడ్డి పట్టణం బ్రాహ్మణవాడలోని సట్టి హనుమాన్ దేవాలయంలో శనివా
రం ప్రతరత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ అర్చకులు శివశర్మ ఆధ్వర్యంలో హనుమంతునికి మన్యుసూక్త సహిత అభిషేకాలు పూజా కార్యక్రమాలను జరిపించారు. తమలపాకులతో ప్రత్యేక పూజ కార్యక్రమాలను చేశారు. భక్తులు అ
ధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.